Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త చెప్పిన సర్కార్! అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన!
Wed Jun 18, 2025 18:33 Politics
రాష్ట్రంలోని రైతులకు మంచి ఊరట కలిగించేలా చంద్రబాబు ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ప్రారంభ దశలో eKYC తప్పనిసరిగా ప్రకటించడంతో గ్రామ, మండల స్థాయిలో రైతులు గంటల తరబడి వెయిటింగ్లో నిలవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే ఇతర పథకాల (వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్) ద్వారా eKYC చేసినవారికి 'సుఖీభవ' పథకంలో మళ్లీ KYC అవసరం లేదని ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది. ఇది వేలాది మందికి ఉపశమనం కలిగించిన కీలక నిర్ణయంగా నిలిచింది.
ఇది కూడా చదవండి: మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్! రూ.2,000 కోట్లతో.. రూట్ మ్యాప్ ఇదే!
ఇకపోతే, ఇప్పటికీ eKYC చేయని రైతులు జూన్ 20లోపు సమీప మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ చేయాలని అధికారుల సూచన. కడప జిల్లాలో మాత్రమే 1.79 లక్షల మంది రైతులు ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సినవారిగా గుర్తించబడ్డారు. సంబంధిత రైతులకు SMSల ద్వారా సమాచారం అందించబడింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తామని, ఇంకా eKYC చేయని వారు త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతన్నలు సుఖంగా ఉండే దిశగా ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!
ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్లోనే..
Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!
Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో..
Gold rates: పసిడి ప్రియులకు శుభవార్త... భారీగా తగ్గిన బంగారం ధరలు!
Andhra Economy: చంద్రబాబు సమీక్షలో దిశానిర్దేశం! 15% వృద్ధి లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ!
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AnnadataSukhibhava #FarmerWelfareAP #ChandrababuForFarmers #eKYCUpdate #APFarmersSupport #AnnadataScheme #SukhibhavaYojana #AndhraPradeshFarmers #KisanYojanaAP #FarmersFirst
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.